Saturday 28 July 2012

నవకవిత! (కవితాకదంబం)

'పుష్పాభిలాష' తర్వాత, ఓంప్రకాశ్ ప్రచురణాలయం ప్రచురించిన రెండవ పుస్తకం 'నవకవిత'! దీనికి బాలకవి వడ్డి కృష్ణమూర్తి కదంబకర్తగా వ్యవహరించారు. మునగ వెంకటేశ్వర్లు, సుమనశ్రీ, శీలం రాజేశం, వడ్డి విజయసారధి, తెన్నెల ఎలీషా, జే.ఎస్.ఆర్.కే. ప్రసాదరావు, రెడ్డి రాఘవయ్య, పరిమి వెంకట సుబ్రహ్మణ్యం, చిట్టా రామకృష్ణారావు, ప్రత్తిపాటి బేబి సరోజిని, కాజ లక్ష్మి నారాయణ, గుత్తికొండ సుబ్బారావు తదితరుల కవితలు ఇందులో పొందుపరిచారు.
'

No comments:

Post a Comment