1990 లో ఆంధ్ర తీర ప్రాంతం తుఫానులో చిక్కుకుంది. ఆ సందర్భంగా అక్కడి ప్రజల ఆర్తనాద ఘోషను పద్య రూపంలో 'కవన తరంగం' గా తీసుకొచ్చారు మా బాబాయి కృష్ణమూర్తి కవి. దీని ముందు సంవత్సరం ఆయనే 'క్రాంతి దర్పణం' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తర్వాత సమస్యా పురాణం తో వినోద కవనం అనే పుస్తకమూ వచ్చింది.
No comments:
Post a Comment